E-Paper
Advertisement

Srikalahasthi : శ్రీకాళహస్తిలో విషాదం.. ఎమ్మెల్యే పీఏ ఆత్మహత్య..

Tirupati : శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి దగ్గర పీఏగా పనిచేస్తున్న రవి (36) ఆత్మహత్య చేసుకున్నాడు. హౌసింగ్‌ బోర్డు కాలనీలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత నాలుగేళ్లుగా ఎమ్మెల్యే వద్ద పీఏ గా పనిచేస్తున్నాడు.

Srikalahasthi : శ్రీకాళహస్తిలో విషాదం.. ఎమ్మెల్యే పీఏ ఆత్మహత్య..
Advertisement

Tirupati : శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి దగ్గర పీఏగా పనిచేస్తున్న రవి (36) ఆత్మహత్య చేసుకున్నాడు. హౌసింగ్‌ బోర్డు కాలనీలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత నాలుగేళ్లుగా ఎమ్మెల్యే వద్ద పీఏ గా పనిచేస్తున్నాడు.

ఎమ్మెల్యే తరఫున తిరుమలకు వచ్చే వీఐపీలకు దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించేవాడు. అయితే హఠాత్తుగా రవి ఆత్మహత్య చేసుకోవడంతో అతని కుటుంబం సభ్యులు దిగ్భ్రాంతి‌కి గురయ్యారు . అప్పుల బాధలే ఆత్మహత్యకు చేసుకోవడానికి కారణమని భావిస్తున్నారు . ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×