E-Paper
Advertisement

Amaravathi Mahapadayatra : మహాపాదయాత్రకు విశేష స్పందన..

Amaravathi Mahapadayatra : మహాపాదయాత్రకు విశేష స్పందన..
Advertisement

Amaravathi Mahapadayatra : అమరావతి రైతలు మహాపాదయాత్ర ఇవ్వాల్టితో 36వ రోజులోకి అడుగుపట్టింది. ఈ రోజు కొవ్వూరు నుంచి యాత్ర ప్రారంభమైంది. అమరావతి రైతులు సుమారు 15 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేశారు. హోం మంత్రి తానేటి వనిత సొంత నియోజకవర్గం కావడంతో పోలీసులు ఆంక్షలు విధించి ఎక్కువ సంఖ్యలో మోహరించారు. పాదయాత్ర రూట్ మార్చుకోవాలని పోలీసులు జేఏసీ నేతలకు నోటీసులిచ్చేందుకు వెళ్తుండగా.. జేఏసీ నేతలను దాన్ని తిరస్కరించారు.

అమరావతి మహాపాదయాత్రకు ఉభయ గోదావరి జిల్లాల్లోంచి 50వేల మంది రైతులు పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలుపుతామని కొవ్వూరు టీడీపీ ద్విసబ్య కమిటీ సభ్యులు జొన్నటగడ్డ సుబ్బరాయ చౌదరి, కంఠమని రామకృష్ణారావు అన్నారు. రైతుల పాదయాత్ర వస్తున్న విశేష స్పందన చూసే వైకాపా ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోందన్నారు జేఏసీ నేతలు. పాదయాత్రకు రాష్ట్ర కాపు సంఘం నాయకుడు వంగవీటి రాధ కూడా మత్తదు తెలుపనున్నట్లు ప్రకటించారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×