E-Paper
Advertisement

Disqualification of 8 MLAs : స్పీకర్‌ తమ్మినేని సంచలన నిర్ణయం.. 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

Disqualification of 8 MLAs : స్పీకర్‌ తమ్మినేని సంచలన నిర్ణయం.. 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
Advertisement

tammineni sitaram latest news

Disqualification of 8 MLAs in AP(AP political news): ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎమ్మెల్యేలపై శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ.. సోమవారం రాత్రి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

ఇటీవల పార్టీలు మరిన వైకాపా రెబల్‌ ఎమ్మెల్యేలతో పాటు ఇతర ఎమ్మెల్యేలపై ఈ అనర్హత వేటు వేశారు. ఇరు పార్టీల నేతలు ఇచ్చిన అనర్హత పిటిషన్లను విచారించి.. న్యాయ నిపుణుల సలహాతో ఈ నిర్ణయం తీసుకునట్లు స్పీకర్‌ తెలిపారు. మంగళవారం ఈ నిర్ణయంపై గెజిట్‌ వెలువడనుంది.

వైసీపీ ఫిర్యాదుతో ఆ పార్టీలోని నలుగురు రెబల్‌ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు కరణం బలరామ్, మద్దాల గిరి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్‌లపై ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు.

Advertisement

ఇటీవల విచారణ అనంతరం.. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తరువాతే ఈ నిర్ణయం తీసుకునట్లు స్పీకర్‌ వెల్లడించారు. ఫిర్యాదుల అనంతరం జనవరి 29న తొలిసారి చర్చలకు పిలిచారు. ఈ చర్చలలో వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. అనంతరం వ్యక్తిగత విచారణకు సమయం ఇచ్చిన వారు హాజరు కాలేదని అందుకే ఈ నిర్ణయం తీసుకునట్లు తెలిపారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×