E-Paper
Advertisement

Road Incident in Krishna District: కృష్ణాజిల్లాలోఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే నలుగురు డేడ్!

Road Incident in Krishna District: కృష్ణాజిల్లాలోఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే నలుగురు డేడ్!
Advertisement

Road Accident in Bapulapadu Krishna District: కృష్ణాజిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడులో జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. కోడూరుపాడు హెచ్ పీ పెట్రోల్ బంక్ సమీపంలో తెల్లవారుజామున, కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించారు.

ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వేగంగా వచ్చిన కారు.. లారీని ఢీ కొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది. మృతులంతా తమిళనాడుకి చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరాతీస్తున్నారు. ప్రాణాలు కోల్పోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరంతా కొవ్వూరు నుంచి తమిళనాడుకి వెళ్తున్నారు.

Advertisement

Also Read: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం, కారులో ఆ నలుగురు మృతి

మృతి చెందిన వారిలో స్వామినాథన్(40), రాధప్రియ (14), గోపి(23) రాకేష్ (12) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా స్వామినాథన్ భార్య సత్యకు(28) తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆమెను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×