E-Paper
Advertisement

హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన.. పవన్ కళ్యాణ్ కు పరామర్శ.. చంద్రబాబుతో భేటీ!

హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన.. పవన్ కళ్యాణ్ కు పరామర్శ.. చంద్రబాబుతో భేటీ!
Advertisement

PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ తన హైదరాబాద్ పర్యటనలో భాగంగా జూబ్లీహిల్స్‌లోని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. ఇటీవల సైనస్ సమస్య కారణంగా శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్‌ను ప్రధాని ఆత్మీయంగా పరామర్శించారు.

ఈ భేటీలో ప్రధాని మోదీ పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దాదాపు 15 నిమిషాల పాటు ఆయనతో గడిపిన ప్రధాని.. పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తనను పరామర్శించేందుకు స్వయంగా ఇంటికి వచ్చినందుకు పవన్ కళ్యాణ్ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీయే (NDA) కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్‌ను ప్రధాని వ్యక్తిగతంగా పరామర్శించారు.

Advertisement

పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన అనంతరం.. ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నారు. చంద్రబాబు నివాసంలో ప్రధానికి ఘనస్వాగతం లభించింది. చంద్రబాబుతో పాటు ఆయన భార్య భువనేశ్వరి.. కుమారుడు నారా లోకేష్.. కోడలు బ్రాహ్మిణి ప్రధానిని సాదరంగా ఆహ్వానించారు. చంద్రబాబుతో ప్రధాని సుమారు సుమారు 60 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ భేటీలో ఉభయ రాష్ట్రాల అభివృద్ధి.. కేంద్ర-రాష్ట్ర సంబంధాలు.. కూటమి రాజకీయాలపై చర్చలు జరిగినట్లు సమాచారం.

Read Also: గుజరాత్ మోడల్ vs తెలంగాణ మోడల్.. ముఖ్యమంత్రికి ప్రధాని అదిరిపోయే రిప్లై!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×