E-Paper
Advertisement

CI Satish: భూ వివాదం.. సీఐపై సస్పెన్షన్ వేటు..

CI Satish: భూ వివాదం.. సీఐపై సస్పెన్షన్ వేటు..
Advertisement
Latest news in andhra pradesh

CI Satish news(Latest news in Andhra Pradesh):

పహాడీ షరీఫ్ సీఐ సతీష్ పై సస్పెన్షన్ వేటు పడింది. సివిల్ వివాదంలో ఓవర్గానికి అనుకూలంగా వ్యవహరించడంతో రాచకొండ సీపీ సుదీర్ బాబు సస్పెండ్ చేశారు.

Advertisement

తుక్కుగూడలో రెండు ఎకరాల భూ వివాదంలో సీఐ సతీష్ తలదూర్చాడు. కొన్నేళ్లుగా ఆ భూమిలో వ్యవసాయం చేస్తూ.. పంట పండిస్తున్నారు. అయితే.. రెండు నెలల క్రితం కొత్తవ్యక్తులు దొంగ పత్రాలు తయారు చేసి పొజిషన్‌లోకి రావడానికి ప్రయత్నించారు. దీంతో బాధితులు పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ.. సీఐ సతీష్ మాత్రం కొత్తగా వచ్చిన వ్యక్తులకు అనుకూలంగా వ్యవరించాడు.

కొత్తగా వచ్చిన వ్యక్తులు ప్రహరీ గోడను కూల్చివేస్తే.. వారికి సపోర్ట్ చేశాడు. దీంతో బాధితులు రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన కమిషనర్ సుధీర్ బాబు సీఐ సతీష్‌ తప్పుచేశాడని తేల్చారు. ఈ తర్వాత సీఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×