E-Paper
Advertisement
Nara Bhuvaneswari : కార్యకర్త కుటుంబానికి పరామర్శ..  రూ.3 లక్షల ఆర్థికసాయం..
AP Politics : ఏపీలో పొలిటికల్ ట్విస్టులు.. కేసీఆర్‌తో జగన్ భేటీ అందుకేనా..?

AP Politics : ఏపీలో పొలిటికల్ ట్విస్టులు.. కేసీఆర్‌తో జగన్ భేటీ అందుకేనా..?

AP Politics : ఏపీలో పొలిటికల్ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తెలుగురాష్ట్రాల్లో ఒకేరోజు రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్‌తో ఇదివరకే చేసుకున్న ఒప్పందం మేరకు పార్టీ విలీనం చేసేందుకు చెల్లెలు షర్మిల ఢీల్లీ వెళ్తుండగా.. కేసీఆర్‌ను పరామర్శించేందుకు అన్న జగన్‌.. హైదరాబాద్‌ వస్తున్నారు. గతంలోనే కేసీఆర్ హిప్ రీప్లేస్ ఆపరేషన్ జరిగింది. అప్పుడు తెలుగురాష్ట్రాలకు చెందిన సినీ-రాజకీయ ప్రముఖులు వచ్చి ఆయన్ను పరామర్శించారు. అప్పుడు రాని జగన్.. ఇన్నిరోజుల తర్వాత వస్తున్నారంటే.. ఏదో ఉందనే […]

GadiKota DwarakaNath Reddy | కడపలో వైసీపీకి మరో షాక్.. టిడిపి గూటికి విజయసాయి రెడ్డి బావమరిది!
Supreme Court : అమరావతి కేసుల విచారణ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?

Supreme Court : అమరావతి కేసుల విచారణ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?

Supreme Court : ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన కేసుల విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్‌కు వాయిదా వేసింది. ఆ నెలలోని నాన్‌ మిస్‌లేనియస్‌ డేలో వాదనలు వింటామని న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం స్పష్టం చేసింది. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాష్ట్ర హైకోర్టు 2022 మార్చిలో తీర్పు వెలువరించింది. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం చేయాల్సిన పనులపై కాలపరిమితి విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఉన్నత న్యాయస్థానం తీర్పును సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

AP BJP : ఏపీపై బీజేపీ ఫోకస్.. రేపు పొత్తులపై క్లారిటీ..
CM Jagan Mohan Reddy : రాజకీయాల కోసం కుటుంబాలని చీలుస్తారు.. చంద్రబాబుపై జగన్ ఫైర్..

CM Jagan Mohan Reddy : రాజకీయాల కోసం కుటుంబాలని చీలుస్తారు.. చంద్రబాబుపై జగన్ ఫైర్..

CM Jagan : రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుని కుట్రలకు దారి తీస్తాయని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. పొత్తుల కోసం కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారన్నారు. మీరందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు జగన్ సూచించారు. మీ బిడ్డకు వాళ్ల మాదిరి అబద్ధాలు చెప్పడం రాదన్నారు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడు, ఇక్కడ ప్రజలనని జగన్ అన్నారు. కాకినాడలో రంగరాయ మెడికల్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.

Vijayawada Central Constituency : వెల్లంపల్లికి ఇన్ ఛార్జ్ బాధ్యతల.. మల్లాది అనుచరులు రాజీనామా అస్త్రాలు..

Vijayawada Central Constituency : వెల్లంపల్లికి ఇన్ ఛార్జ్ బాధ్యతల.. మల్లాది అనుచరులు రాజీనామా అస్త్రాలు..

Vijayawada Central Constituency : విజయవాడ సెంట్రల్ సీటు పంచాయితీ.. ఏపీ రాజకీయాల్లో కాక పుట్టిస్తోంది. ఒకరు సీటు కావాలంటుంటే మరొకరు సీటు వద్దు మొర్రో అంటూ గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం విజయవాడ సెంట్రల్‌ సీటుపై సందిగ్ధత నెలకొంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణును పక్కనపెట్టి సెంట్రల్‌ స్థానాన్ని వైసీపీ అధిష్టానం వెల్లంపల్లికి కేటాయించింది. మల్లాది విష్ణుకు సీటు ఇవ్వాలని అనుచరులు డిమాండ్ చేస్తుంటే వెల్లంపల్లి మాత్రం తనకు అక్కడ సీటు వద్దంటున్నారు. ఇదే అంశంపై చర్చించడానికి […]

Alla Ramakrishna Reddy : కాంగ్రెస్ లో చేరతా.. జగన్ ను కలుస్తా.. ఆర్కే సంచలన ప్రకటన..
YSRCP : అభ్యర్థుల మార్పు వ్యూహం.. కలిసొస్తుందా..? బెడిసికొడుతుందా..?
Road Accident : ఆగివున్న లారీని ఢీ కొట్టిన లారీ.. నెల్లూరులో దారుణం
Srikalahasti Issue: పొలిటికల్ హీట్ పెంచుతోన్న ఆలయాల వివాదం.. శ్రీకాళహస్తిపై రాజకీయ చర్చ
YCP Rebels: వైసీపీలో రోజురోజుకు పెరుగుతున్న అసంతృప్తులు.. పార్టీ భవిష్యత్ ఏంటి ?
AP Anganwadi Protest : 22 రోజులుగా సమ్మె.. ప్రభుత్వం వార్నింగ్.. తగ్గేదే లే అంటున్న అంగన్వాడీలు
Kesineni vs Buddha: విజయవాడ వెస్ట్ టికెట్ కోసం టిడిపిలో పోటీ.. కేశినేని-బుద్ధా మాటల యుద్ధం..

Big Stories

Advertisement
×