E-Paper
Advertisement
చిత్తూరులో గంగమ్మ జాతర కోలాహలం.. భక్తిశ్రద్ధలతో తొలిపూజలో పాల్గొన్న సీకే బాబు, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు

చిత్తూరులో గంగమ్మ జాతర కోలాహలం.. భక్తిశ్రద్ధలతో తొలిపూజలో పాల్గొన్న సీకే బాబు, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు

Gangamma Jatara: చిత్తూరు ప్రజల ఇలవేల్పు శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర మంగళవారం తెల్లవారుజామున అత్యంత వైభవంగా మొదలైంది. ఈ చారిత్రాత్మక వేడుకల్లో భాగంగా నిర్వహించిన తొలి పూజా కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్త, మాజీ ఎమ్మెల్యే సీకే బాబు పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ పూజలతో జాతర ఉత్సాహం నగరం అంతటా వ్యాపించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కుటుంబ సభ్యులు హాజరై, అమ్మవారికి ప్రత్యేక హారతులు ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. రాజకీయ […]

గుంటూరు జిల్లాలో కాల్పుల కలకలం.. రైల్వే సిగ్నల్స్ వ్యవస్థ ట్యాంపరింగ్ ప్లాన్, పరారీలో దుండగులు
మోదీ సంస్కరణల వాది.. దేశానికి సరైన నాయకుడు..  ప్రధానిపై బాబు ప్రశంసల జల్లు
జగన్‌తోనే నా ప్రయాణం.. నన్ను పార్టీకి దూరం చేయాలనుకుంటే, యాంకర్ శ్యామల సంచలనం
విజయసాయిరెడ్డి కొత్త పలుకులు.. మూడో ప్రత్యామ్నాయం, విశ్వసనీయ పార్టీ కావాల్సిందేనని వ్యాఖ్య

విజయసాయిరెడ్డి కొత్త పలుకులు.. మూడో ప్రత్యామ్నాయం, విశ్వసనీయ పార్టీ కావాల్సిందేనని వ్యాఖ్య

Vijay Sai Reddy: వైసీపీ బహిష్కృత నేత విజయసాయిరెడ్డి వార్తల్లోకి వచ్చేశారు. జూన్‌లో ఆయన రాజకీయ పార్టీ పెడుతున్నారా? కొత్తగా పొలిటికల్ రీఎంట్రీ ఇస్తున్నారా? ఈ విషయంలో ఆయన గురించి ఎలాంటి క్లారిటీ రాలేదు. కాకపోతే ఏపీలో మూడో ప్రత్యామ్నాయం పార్టీ కావాల్సిందేనని మనసులోని మాట బయటపెట్టారు. విజయసాయిరెడ్డి కొత్త పలుకులు ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాష్ట్రానికి బలమైన మూడో ప్రత్యామ్నాయం అవసరమని కుండ బద్దలు కొట్టేశారు. రాష్ట్ర రాజకీయాలు […]

CBN : మరోసారి చంద్రబాబు సాయం తీసుకోనున్న మోడీ!
ఏపీ నీటి ప్రయోజనాలపై చంద్రబాబు పోరాటం.. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ!

ఏపీ నీటి ప్రయోజనాలపై చంద్రబాబు పోరాటం.. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు అత్యంత కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటించారు. సోమవారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సుదీర్ఘంగా సమావేశమైన ఆయన.. పోలవరం సహా రాష్ట్రంలోని పలు ప్రధాన ప్రాజెక్టుల పురోగతికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని సంకల్పించామని.. దీనికి కేంద్ర జలశక్తి శాఖ పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు పనుల […]

ప్రేమకు కులం ‘వెలి’.. నవదంపతులకు ఊరి బహిష్కరణ.. మానవత్వం మంటగలిసిన వేళ!
పవన్ నివాసంలో మోదీ సందడి.. ఆత్మీయ పరామర్శకు చలించిపోయిన జనసేనాని!
ఏపీకి పారిశ్రామిక కళ.. సింగపూర్ దిగ్గజాలతో లోకేష్ భేటీ.. ప్రవాసాంధ్రుల ఘన స్వాగతం!

ఏపీకి పారిశ్రామిక కళ.. సింగపూర్ దిగ్గజాలతో లోకేష్ భేటీ.. ప్రవాసాంధ్రుల ఘన స్వాగతం!

Lokesh Singapore: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పారిశ్రామిక కళ తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన సింగపూర్ పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్నారు. కేవలం పర్యటనలకే పరిమితం కాకుండా, రాష్ట్రంలో ఉన్న వనరులను వివరిస్తూ అంతర్జాతీయ దిగ్గజ సంస్థలను ఏపీ వైపు మళ్లించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా ఐటీ, సెమీ కండక్టర్స్, నూతన సాంకేతిక రంగాలలో ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రాష్ట్ర యువతకు భారీస్థాయిలో ఉపాధి […]

హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన.. పవన్ కళ్యాణ్ కు పరామర్శ.. చంద్రబాబుతో భేటీ!
రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షా, ప్రపంచ బ్యాంకు టీంతో భేటీ.. నిధులపైనే ఫోకస్!
janasena : జనసేనలో డేంజర్ బెల్స్.. కారణం ఎవరు?
ఏపీకి తుఫాను ముప్పు? బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. ఆ జిల్లాలకు హై అలర్ట్!

Big Stories

Advertisement
×