E-Paper
Advertisement
Home Minister Anitha : రోడ్డు ప్రమాద ఘటనలో గాయపడిన చిన్నారి.. పెద్ద మనసు చాటుకున్న హోం మంత్రి
Chandrababu Tiruchanur Visit : ప్రథమ్ థింక్ గ్యాస్ స్టేషన్లు ప్రారంభించిన ఏపీ సీఎం.. వీటితో ప్రజలకు ఎలా లాభాలు రానున్నాయి.

Chandrababu Tiruchanur Visit : ప్రథమ్ థింక్ గ్యాస్ స్టేషన్లు ప్రారంభించిన ఏపీ సీఎం.. వీటితో ప్రజలకు ఎలా లాభాలు రానున్నాయి.

Chandrababu Tiruchanur Visit : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుదీర్ఘ కోస్టల్ ఏరియా ఉండడం ఓ వరమన్నారు సీఎం చంద్రబాబు నాయడు. ఆ కారణంగానే.. రాష్ట్రంలో గ్యాస్ ఉత్పత్తి భారీ ఎత్తున ఉందని అన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి పెద్దఎత్తున ఉన్నా, వినియోగంలో ఇంకా వెనుకబడి ఉన్నామని అన్నారు. తిరుచానూరు నుంచి రాష్ట్రంలో ఇంటింటికి సహజవాయువు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఆ తర్వాత గ్యాస్ కంపెనీ ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడుతూ.. అనేక అంశాల్లో ప్రభుత్వ ఆలోచనల్ని […]

JC Prabhakar Reddy : తైతక్కలాడుకుంటూ రాజకీయాల్లోకి వచ్చి.. రోజాపై జేసీ ఫైర్
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన.. బాధితులకు నష్టపరిహారం అందించిన టీటీడీ
GGH Superintendent Prabhavathi: జీజీహెచ్‌ మాజీ సూపరింటెండెంట్‌ ప్రభావతికి లుక్ అవుట్ నోటీసులు
Tirumala: తిరుమలలో మళ్లీ చిరుత కలకలం.. అలిపిరి వద్ద గుర్తించిన టీటీడీ ఉద్యోగి
AP Government: సంక్రాంతి వరాలు ప్రకటించిన ప్రభుత్వం..పెండింగ్ బకాయిలు విడుదల
RRR over Jagan : జగన్ జైలుకెళ్లడం ఖాయం.. ఏ ఒక్కరినీ వదిలేది లేదన్న రఘురామ కృష్ణరాజు..
CM Chandrababu : రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు.. భారీగా ఉద్యోగాల కల్పన.. సీఎం చంద్రబాబు ఆసక్తికర చిట్ చాట్..

CM Chandrababu : రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు.. భారీగా ఉద్యోగాల కల్పన.. సీఎం చంద్రబాబు ఆసక్తికర చిట్ చాట్..

CM Chandrababu :  ⦿ గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీకి భారీ పెట్టుబడులు ⦿ త్వరలోనే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ప్రారంభం ⦿ అల్యూమినియం, ఉక్కు ఉత్పత్తికి.. ⦿ హైడ్రోజన్‌ను వాడితే తగ్గనున్న వేడి ⦿ చిట్‌చాట్‌లో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు విజయవాడ, స్వేచ్ఛ: గ్రీన్‌ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అనకాపల్లి జిల్లా పూడిమడకలో త్వరలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ప్రారంభం అవుతుందని తెలిపారు. దీంతో […]

AP New Ration cards: మొదలుకానున్న రేషన్ కార్డుల జాతర.. క్యూఆర్ కోడ్ లతో నూతన కార్డుల జారీకి తేదీ నిర్ణయించిన ప్రభుత్వం..
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు..  జలవనరుల పార్లమెంటరీ కమిటీ పరిశీలన
YS Sharmila: ఏపీలో ఆ ముగ్గురు.. లేకుంటే కమలం మటాష్
YS Jagan: అభిషేక్ రెడ్డికి అంత్యక్రియలు, పులివెందులలో జగన్ దంపతులు, రచ్చ‌కు నో ఫుల్‌స్టాప్
Tirumala: శ్రీవారిని దర్శించిన రోజా ఏం చెప్పారంటే? తిరుమల భక్తుల రద్దీ లేటెస్ట్ అప్ డేట్ ఇదే..

Tirumala: శ్రీవారిని దర్శించిన రోజా ఏం చెప్పారంటే? తిరుమల భక్తుల రద్దీ లేటెస్ట్ అప్ డేట్ ఇదే..

Tirumala: కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసులు వెలిసిన తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా శ్రీవారికి పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. శనివారం తెల్లవారుజామున స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి చక్ర స్నానాన్ని వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. ఈ సందర్భంగా స్వామివారికి కైంకర్యాలు నిర్వహించిన అనంతరం పల్లకిపై శ్రీవారిని ఆలయం వెలుపలకు తీసుకువచ్చారు. వేలాదిగా హాజరైన భక్త జన సందోహం మధ్య శ్రీ వరాహ పుష్కరిణిలో శ్రీ సుదర్శన చక్రతల్వార్ కు విశేష స్వపన […]

Big Stories

Advertisement
×