E-Paper
Advertisement

APPSC: గ్రూప్-1 ఫలితాలు వచ్చేశాయ్..

APPSC: గ్రూప్-1 ఫలితాలు వచ్చేశాయ్..
Advertisement

APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి.  కాసేపటి క్రితమే ఏపీపీఎస్సీ అధికారులు గ్రూప్-1 ఫలితాలను విడుదల చేశారు. మే 3 నుంచి 9 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇంటర్వ్యూకు 1: 2 నిష్పత్తిలో ఏపీపీఎస్సీ అభ్యర్థులను ఎంపిక చేసింది. ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు ఇంటర్వ్యూలు జరగనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. నెల రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసినట్టు తెలిపారు.

గ్రూప్-1 మెయిన్స్  పరీక్షలకు దాదాపు 4వేల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారని అధికారులు చెప్పారు. మొత్తం 81 గ్రూప్-1 పోస్టులకు 2024, మార్చి 17వ తేదీన ప్రిలిమ్స్ పరీక్ష‌ను ఏపీపీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే.

Advertisement

ALSO READ: UPSC Notification: యూపీఎస్సీలో భారీగా ఉద్యోగాలు.. ఇంకా 2 రోజులే గడువు

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×