E-Paper
Advertisement

Nara Lokesh: ఢీ అంటే ఢీ అంటేనే పదవులు.. పులివెందులపై లోకేశ్ ఫోకస్..

Nara Lokesh: ఢీ అంటే ఢీ అంటేనే పదవులు.. పులివెందులపై లోకేశ్ ఫోకస్..
Advertisement
nara lokesh

Nara Lokesh latest news(Political news in AP): 90వేల మెజారిటీతో గెలిపించినందుకు పులివెందులకు సీఎం జగన్ చేసింది ఏంటి? వైఎస్సార్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు రావడం తప్ప పులివెందుల నియోజకవర్గానికి జగన్ ఏం చేశారు? అంటూ నిలదీశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. పులివెందులకు నీళ్లు ఇచ్చింది.. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసింది.. తామేనన్నారు.

పులివెందులలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో లోకేశ్ సమావేశమయ్యారు. వైసీపీ పాలనలో విపరీతంగా పన్నులు పెంచి పీడిస్తున్నారని.. పులివెందుల ప్రజలు కూడా అందుకు బాధితులే అని విమర్శించారు. పులివెందులలో ఒక్క రోడ్డు కూడా వేయలేదని.. స్కూళ్లలో కనీస వసతులు లేవని.. అదనంగా ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందించలేదని మండిపడ్డారు.

Advertisement

పులివెందుల టీడీపీ నాయకులకు దిశానిర్దేశం చేశారు లోకేశ్. పనిచేసే వారికే పదవులు ఇస్తామని.. కేసులకు భయపడి ఇంట్లోనే అంటే కుదరదని తేల్చి చెప్పారు. ఢీ అంటే ఢీ అనే వాళ్లనే గుర్తించి పార్టీ పదవులు కట్టబెడతామని అన్నారు. టీడీపీ నేతలను, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న అధికారులపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి.. సర్వీస్ నుంచి తొలగిస్తామని హెచ్చరించారు నారా లోకేశ్.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×