E-Paper
Advertisement

Kuppam: కుప్పంలో నారా భువనేశ్వరి.. గృహప్రవేశం ఎప్పుడంటే?

Kuppam: కుప్పంలో నారా భువనేశ్వరి.. గృహప్రవేశం ఎప్పుడంటే?
Advertisement
nara bhuvaneswari kuppam

Kuppam: ప్రజలకు సేవలు అందించడం కోసమే NTR ట్రస్ట్ స్థాపించామని నారా భువనేశ్వరి తెలిపారు. ఉన్నత ఆశయం కోసం తలపెట్టిన సేవలు కొనసాగించడంపై ఆనందం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్టీయార్ సంజీవిని ఉచిత వైద్యశాలను ప్రారంభించారు.

కుప్పంలో త్వరలో ఇంటి నిర్మాణం పూర్తవుతుందని భువనేశ్వరి చెప్పారు. గృహ నిర్మాణం పూర్తైన తర్వాత పండుగలన్నీ ఇక్కడే జరుపుకుంటామన్నారు. కుప్పం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఎన్టీయార్ సంజీవిని ఏర్పాటు చేశామన్నారు.

Advertisement

పసుపు-కుంకుమ కార్యక్రమంలో మహిళలు చూపిస్తున్న ఆదరణ పట్ల భువనేశ్వరి ఆనందం వ్యక్తం చేశారు. NTR స్మారక నాణెం విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. కుప్పంలో ఎన్టీయార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భవనాలు నిర్మిస్తామని భువనేశ్వరి చెప్పారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×