E-Paper
Advertisement

MLA Rakshana Nidhi : వైసీపీకి మరో షాక్.. తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి పార్టీకి రాజీనామా

MLA Rakshana Nidhi : వైసీపీకి మరో షాక్ తగిలింది. తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి రాజీనామా చేశారు. విజయవాడ ఎంపి కేశినేని నాని వైసీపీలో చేరిన మరుసటి రోజే రక్షణనిధి రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తిరువూరు టికెట్‌ తన అనుచరుడికి ఇవ్వాలంటూ జగన్‌ను కేశినేని నాని కోరినట్టు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రక్షణనిధి వైసీపీకి రాజీనామా చేశారు.

MLA Rakshana Nidhi : వైసీపీకి మరో షాక్.. తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి పార్టీకి రాజీనామా
Advertisement

MLA Rakshana Nidhi : వైసీపీకి మరో షాక్ తగిలింది. తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి పార్టీకి రాజీనామా చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని.. సీఎం జగన్ ను కలిసిన మరుసటి రోజే రక్షణనిధి రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. తిరువూరు టికెట్‌ తన అనుచరుడికి ఇవ్వాలని జగన్‌ను కేశినేని నాని కోరినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రక్షణనిధి వైసీపీకి రాజీనామా చేశారు.

మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు తాడేపల్లికి క్యూ కడుతున్నారు. గోదావరి జిల్లాలకు చెందిన నేతలు సీఎం జగన్ ను కలిసేందుకు వచ్చారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగు బ్రిజేంద్ర రెడ్డి సీఎం క్యాంప్ ఆఫీస్‌కు వచ్చారు. వారితో మరికొందరు ఎమ్మెల్యేలు.. సీఎం జగన్ ను కలవనున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×