E-Paper
Advertisement

TDP-Janasena: టీడీపీ, జనసేన మరో కీలక హామీ.. చర్చించిన నేతలు..

TDP-Janasena: టీడీపీ, జనసేన మరో కీలక హామీ.. చర్చించిన నేతలు..
Advertisement
TDP-Janasena alliance News

TDP-Janasena alliance News(Andhra politics news): సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ. జనసేన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల సమన్వయ కమిటీ సభ్యులు విజయవాడలోని నో వాటెల్ లో గురువారం కీలక భేటీ నిర్వహించారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీకి సంబంధించిన అంశం ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చడంపై చర్చించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కలిసి ఫిబ్రవరి 28న భారీ బహిరంగ సభ నిర్వహణకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.

ఉమ్మడి కార్యాచరణ, మేనిఫెస్టో రూపకల్న తదితర అంశాలపై భేటీలో చర్చించారు. టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు అచ్ఛెన్నాయుడు , యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్,పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడులు తంగిరాల సౌమ్యలు పాల్గొన్నారు. జనసేన నుంచి నాదెండ్ల మనోమర్, కొటికల పూడి గోవిందరావు, కందుల దుర్గేశ్, బొమ్మిడి నాయకర్, పాలవలస యశస్విని హాజరయ్యారు.

Advertisement

Read More: చలో సెక్రటేరియట్‌.. షర్మిల అరెస్ట్..

వాలంటీర్ల వ్యవస్థ కట్టడిపై టీడీపీ, జనసేన కూటమి ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు సమాచారం . వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమించాలన్న మంత్రి ధర్మాన వ్యాఖ్యలను ఇరు పార్టీల నేతలు సీరియస్ గా తీసుకున్నారు. దీనిపై ఎన్నికల కమీషనర్ కు ఫిర్యాదు చేసే అంశంపై సమాలోచనలు చేస్తున్నారు ఇరు పార్టీల నాయకులు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×