E-Paper
Advertisement

Markapuram Bus Accident: మార్కాపురం బస్సు ప్రమాదం.. ఏఐ వీడియో

Markapuram Bus Accident: మార్కాపురం బస్సు ప్రమాదం.. ఏఐ వీడియో
Advertisement

Markapuram Bus Accident: ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా పెను విషాదాన్ని నింపింది. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన ఏఐ జెనెరేటెడ్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

గురువారం తెల్లవారుజామున సుమారు 6:00 నుండి 6:30 గంటల సమయంలో, నిర్మల్ నుండి నెల్లూరు జిల్లా ఉదయగిరి వైపు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు రాయవరం గ్రామ సమీపంలోని పలకల క్వారీల వద్దకు చేరుకుంది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఒక టిప్పర్‌ను ఈ బస్సు అత్యంత వేగంగా, బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే బస్సులో మంటలు చెలరేగి, క్షణాల్లోనే వాహనం మొత్తం విస్తరించాయి.

Advertisement

ప్రమాదం జరిగిన సమయం తెల్లవారుజాము కావడంతో ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే మంటలు బస్సును చుట్టుముట్టాయి.మంటల ధాటికి సుమారు 20 మంది ప్రయాణికులు బస్సులోనే సజీవ దహనమయ్యారు. మృతుల్లో చిన్నపిల్లలు ఉండటం మరింత కలచివేసే అంశం.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×