E-Paper
Advertisement

Mandous Effect : మాండౌస్ ఎఫెక్ట్.. రైతులకు భారీ లాస్..

Mandous Effect : మాండౌస్ ఎఫెక్ట్.. రైతులకు భారీ లాస్..
Advertisement

Mandous Effect : తెలుగు రాష్ట్రాల్లో మాండూస్‌ తుఫాన్ ప్రభావం తగ్గినా… రైతులకు మాత్రం తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికి అందిన పంటలు వర్షార్పణం అయ్యాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో కురుస్తున్న వర్షాలకు రైతులు తీవ్రనష్టాలు చవిచూశారు. తోపుడుబండ్లపై చిరువ్యాపారాలు చేసుకునే వారంతా… వ్యాపారం లేక ఇక్కట్లు పడుతున్నారు.

నియోజకవర్గం పరిధిలోని ఆరు మండలాలలో… అధిక సంఖ్యలో శనగపంట దెబ్బతినగా….పెద్దఎత్తున పచ్చిమిర్చి…వర్షార్పమైంది. పత్తి , అరటి, పొగాకు, వరి పంటలు వేసి చాలా నష్టపోయాయమని రైతులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాలలో చెరకు, టమాట పంటలు కూడా రైతులు నష్టపోయారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం ఐకేపీ కేంద్రంలో వరిధాన్యం తడిసింది. అమ్ముకునే సమయంలో సంభవించిన విపత్కర పరిస్థితి పట్ల అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×