E-Paper
Advertisement

Tirupati: 220 కేవీ విద్యుత్ టవర్ ఎక్కి వేలాడుతూ వ్యక్తి హంగామా

Tirupati: 220 కేవీ విద్యుత్ టవర్ ఎక్కి వేలాడుతూ వ్యక్తి హంగామా
Advertisement

Tirupati: తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలోని గురవరాజుపల్లిలో ఓ వ్యక్తి 220 కేవీ విద్యుత్ టవర్ ఎక్కడం కలకలం రేపింది. ఏం జరిగిందో తెలియదు కానీ, అర్థరాత్రి పూట రెండు గంటల సమయం నుంచి టవర్ ఎక్కి కూర్చొన్నాడు. అతను కర్ణాటకకు చెందిన శివాని అనే వ్యక్తిగా గుర్తించారు. గ్రామస్తులు అతడిని కిందకి దింపేందుకు ప్రయత్నించారు. కానీ వారి ఫలితాలు ఏమి ఫలించలేదు.. దీంతో తెల్లవారిన తర్వాత స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి అతడిని కిందికి దింపేందుకు ప్రయత్నించారు.

Also Read: వామ్మో.. బంగారం ధర రికార్డు బ్రేక్.. ఇంకా బంగారం కొన్నట్లే..

Advertisement

సమీప పొలాల్లోని 220 కేవీ విద్యుత్ టవర్ ఎక్కి రభస..
చివరకు అతడు కిందికి దూకడంతో నెట్‌ ద్వారా అతడ్ని రక్షించారు పోలీసులు. విద్యుత్ టవర్‌ లైన్ ఎక్కింది కర్ణాటకకు చెందిన శివానిగా గుర్తించారు. తిరుమల దర్శనం కోసం వచ్చిన ఆయన.. తోటి వారికంటే వెనుకబడి పోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ, ఇలా విద్యుత్ టవర్ ఎక్కి హడలెత్తించాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×