E-Paper
Advertisement

Nellore Crime News: దారుణం.. భార్య నోటిలో గుడ్డలు కుక్కి.. భర్తను 25 సార్లు!

Nellore Crime News: దారుణం.. భార్య నోటిలో గుడ్డలు కుక్కి.. భర్తను 25 సార్లు!
Advertisement
AP latest news

Man brutally murdered: నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రసాద్ అనే వ్యక్తిని దుండగులు అతికిరాతకంగా హతమార్చారు. నవాబుపేట రామచంద్రాపురంలో.. ఆటో డ్రైవర్‌ అయిన ప్రసాద్‌ను కత్తులతో దారుణంగా పొడిచి చంపారు. అర్థరాత్రి ఇంట్లోకి దూరిన దుండగులు ప్రసాద్‌ పై కత్తులతో దాడికి తెగబడ్డారు. అడ్డువచ్చిన భార్య నోటిలో గుడ్డలు కుక్కి.. ఆమె కళ్లెదుటే ప్రసాద్ ను చిత్రహింసలకు గురిచేసి హతమార్చినట్లు తెలుస్తోంది.

Read More: మిన్నెసోటాలో పోలీసులతో సహా ముగ్గురి కాల్చివేత

Advertisement

సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా ప్రాంతానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ప్రసార్ శరీరంపై 25కు పైగా కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. ప్రసాద్ గొంతు, కాళ్ల భాగాలను కట్ చేసిన గుర్తులు ఉన్నాయి. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు ఆధారాలను సేకరించాయి. కాగా.. పాత కక్షలు, స్థానికంగా కొందరితో ఉన్న విబేధాల వల్లే ప్రసాద్ ను హతమార్చినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×