E-Paper
Advertisement

AP Governor : ఏపీ గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం..

AP Governor : ఏపీ గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం..
Advertisement

AP Governor : ఏపీ గవర్నర్ గా జస్టిస్ ఎస్ . అబ్దుల్ నజీర్ బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని రాజ్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్, మంత్రులు, న్యాయమూర్తులు, ప్రతిపక్ష నేత చంద్రబాబు పాల్గొన్నారు. వారంతా కొత్త గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు శుభాకాంక్షలు తెలిపారు.


జస్టిస్ అబ్దుల్ నజీర్ 1958 జనవరి 5న కర్నాటకలోని మూడబిదరి తాలుకాలోని బెలివాయిలో జన్మించారు. మూడబిదరిలోని మహావీర కళాశాలలో బీకాం చదివారు. ఆ తర్వాత మంగళూరు కొడియాల్ బెయిల్ ఎస్ డీఎంలా కళాశాలలో లా డిగ్రీ చేశారు. 1983 ఫిబ్రవరి 18న న్యాయమూర్తిగా పేరు నమోదు చేయించుకున్నారు. కర్ణాటక హైకోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 2003 మే 12న కర్ణాటక హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2004 సెప్టెంబర్ 24న శాశ్వత న్యాయమూర్తిగా జస్టిస్ అబ్దుల్ నజీర్ పదోన్నతి పొందారు. 2017న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ ఏడాది జనవరి 4 వరకు జస్టిస్ అబ్దుల్ నజీర్ సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు.

Advertisement

ఇటీవల ఆయనను కేంద్రం ఏపీకి గవర్నర్ కు నియమించింది. ఈ నేపథ్యంలో విజయవాడ వచ్చి రాజ్ భవన్ లో గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×