E-Paper
Advertisement

Tirumala : ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ కృపాకర్‌ కు గుండెపోటు.. తిరుమల నడకదారిలో కన్నుమూత..

Tirumala : ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ కృపాకర్‌ కు గుండెపోటు.. తిరుమల నడకదారిలో కన్నుమూత..
Advertisement

Tirumala : తిరుమల నడకదారిలో విషాదకర ఘటన జరిగింది. ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ కృపాకర్‌ మృతి చెందారు. 1,805 మెట్టు వద్ద ఆయన గుండెపోటుకు గురయ్యారు. ఆస్పత్రి తరలించేలోపే డీఎస్పీ కృపాకర్ తుదిశ్వాస విడిచారు.

ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భద్రతా విధుల కోసం డీఎస్పీ కృపాకర్‌ తిరుమలకు వచ్చారు. ఆయన వయస్సు 59 ఏళ్లు. స్వస్థలం విజయవాడ పోరంకి. కృపాకర్‌ మరణించిన విషయాన్ని ఆయన కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×