E-Paper
Advertisement

Idols: నదీతీరంలో నాగదేవతలు.. కుప్పగా విగ్రహాలు.. అరిష్టమా?

Idols: నదీతీరంలో నాగదేవతలు.. కుప్పగా విగ్రహాలు.. అరిష్టమా?
Advertisement
idols

Idols: గుంటూరు జిల్లా సీతానగరం కృష్ణానది ఎగువ భాగంలొ భారీగా నాగ ప్రతిమలు బయటపడ్డాయి. ప్రకాశం బ్యారేజీ ఎగువభాగాన రాతితో చేసిన నాగదేవత విగ్రహాలు బయటపడ్డాయి. ఒకటి, రెండు కాదు.. సుమారు 50 వరకూ నాగదేవతల విగ్రహాలు. వరుసగా పేర్చి ఉన్నాయి. విగ్రహాలన్నీ దెబ్బతిని ఉన్నాయి.

ఆ విగ్రహాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎలా వచ్చాయి? నాగ ప్రతిమలు ప్రస్తుత కాలానికి చెందినవా? లేక ప్రాచీన కాలానికి చెందినవా? అనే దానిపై ఆరా తీస్తున్నారు.

Advertisement

శిల్పులు చెక్కిన డ్యామేజ్ ప్రతిమలను ఇక్కడ పడేశారా? లేదా ఎక్కడైనా గుడుల కూల్చివేత విగ్రహాలు ఇక్కడ నదిలో వదిలిపెట్టారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

ఇలాంటి విగ్రహాలు ఎక్కడపడితే అక్కడ పెడితే దోషాలు చుట్టుముడతాయని, అందుకే ఇలా నదిలో విగ్రహాలు వదలి వెళ్లారని స్థానికుల్లో చర్చ జరుగుతోంది. కృష్ణా నది లోతుల్లో మరిన్ని విగ్రహాలు ఉండే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×