E-Paper
Advertisement

AP: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

AP: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
Advertisement

IAS Officers Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

  • గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఎస్. నాగలక్ష్మి నియామకం
  • ప్రస్తుతం గుంటూరు కలెక్టర్‌గా ఉన్న వేణుగోపాల్ రెడ్డిని జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం
  • విశాఖ జిల్లా కలెక్టర్‌గా ఉన్న మల్లికార్జునను జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం
  • విశాఖ జేసీకి కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు
  • ఏలూరు జిల్లా కలెక్టర్‌గా కె. వెట్రిసెల్వి నియామకం
  • అల్లూరి జిల్లా కలెక్టర్‌ ఎం. విజయసునీత బదిలీ
  • అల్లూరి జిల్లా కలెక్టర్‌గా దినేష్ కుమార్ నియామకం
  • తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా పి. ప్రశాంతి నియామకం
  • విజయనగరం జిల్లా కలెక్టర్‌గా బి. ఆర్. అంబేడ్కర్ నియామకం
  • పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా సి. నాగరాణి నియామకం
  • చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా సుమిత్ కుమార్ నియామకం
  • ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా తమీమ్ అన్సారియా నియామకం
  • కర్నూలు జిల్లా కలెక్టర్‌గా రంజిత్ బాషా నియామకం
  • బాపట్ల కలెక్టర్‌గా ఆ జిల్లా జేసీకి పూర్తి అదనపు బాధ్యతలు
  • కాకినాడ జిల్లా కలెక్టర్‌గా సగలి షణ్మోహన్ నియామకం
  • ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా జి. సృజన నియామకం
Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×