E-Paper
Advertisement

Case Filed on Kodali Nani: కొడాలి నాని, వాసుదేవ రెడ్డిపై.. గుడివాడలో కేసు నమోదు..

Case Filed on Kodali Nani: కొడాలి నాని, వాసుదేవ రెడ్డిపై..  గుడివాడలో కేసు నమోదు..
Advertisement

Case Files on Kodali Nani & Vasudeva Reddy(Political news in AP): ఏపీ బీవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవిలతా రెడ్డిలపై.. గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.

2011లో పబ్లిక్ టెండర్ ద్వారా తన తల్లి సీతామహాలక్ష్మి పేరు మీద ఏపీ బేవరెజెస్ లిక్కర్ గోడౌన్ లైసెన్స్ పొందారు గుడివాడకు చెందిన దుగ్గిరాల ప్రభాకర్. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే.. పద్మారెడ్డి అనే వ్యక్తికి లబ్ధి చేకూర్చడం కోసం తనను బెదిరించారని ప్రభాకర్ ఆరోపించారు.

Advertisement

Also Read: ఏపీలో హాట్ టాపిక్ గా ఉత్తరాంధ్ర రాజకీయం..

కొడాలి నాని అనుచరులు తన గోడౌన్ కు వచ్చి మద్యం బాటిల్లను ధ్వంసం చేసినట్లు ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగన్ ప్రభుత్వం వచ్చాక తమ లీజు అగ్రిమెంటు పూర్తవకుండానే మమ్మల్ని బెదిరించి గోదాములు ఖాళీ చేపించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబ సభ్యులతో అసభ్యకరంగా మాట్లాడారని, ఆ మనస్థాపంతో తన తల్లి మరణించిందని తెలిపారు. తనకు జరిగిన అన్యాయంపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించాడు ప్రభాకర్. వైసీపీ నేతలు తనను బెదిరిస్తున్నారని, వారి నుంచి రక్షణ కల్పించాలని కోరాడు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×