E-Paper
Advertisement

Nagarjuna University: సాంబార్ లో కప్ప.. నాగార్జున యూనివర్సిటీ ఘటనపై లోకేష్ సీరియస్

Nagarjuna University: సాంబార్ లో కప్ప.. నాగార్జున యూనివర్సిటీ ఘటనపై లోకేష్ సీరియస్
Advertisement

Nagarjuna University: సాంబార్ లో కప్ప. ప్రెజెంట్ ఏపీ హాస్టల్ విద్యార్ధుల్లో ఇదే హాట్ టాపిక్. అయినా సాంబార్లో కప్ప పడితే.. ఆ తిండి ఎవరైనా తినగలరా? అన్న చర్చ విద్యార్ధిలోకంలో జోరుగా సాగుతోంది.

ఆచార్య నాగార్జున వర్సిటీ లేడీస్ హాస్టల్లో జరిగిన ఈ ఘటన ద్వారా ఒక్కసారిగా క్యాంపస్ లో కాక చెలరేగింది. అంతే కాదు విద్యార్థినులు రాత్రని కూడా చూడకుండా హాస్టల్ బయట నిరసన వ్యక్తం చేయడంతో.. ఈ వార్త దావానంలా వ్యాపించింది.

Advertisement

గతంలో కూడా అంతే జెర్రి వచ్చిందనీ.. ఈ తిండి తినలేక పోతున్నామని.. ఎంత మొత్తుకుంటున్న ఎవరికీ పట్టడం లేదనీ. ఎన్ని కంప్లయింట్లు చేసినా ఉపయోగం ఉండటంలేదని తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారీ విద్యార్ధినులు.

ANU విద్యార్థినుల ఆందోళన పై ఏపీ విద్యా మంత్రి లోకేష్ రియాక్టయ్యారు. స్టూండెంట్స్ కంప్లయింట్ చేసినా పట్టించుకోని వార్డెన్ని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేసారు. మెస్ కాంట్రాక్టర్ పై కూడా విచారణ చేపట్టాలని ఆర్డర్ పాస్ చేశారు.

Advertisement

మంత్రి లోకేష్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం.. వర్సిటీలో ప్రత్యేక తనిఖీలు చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు.. ఆర్డీవో సైతం తనిఖీ చేశారు. ఉదయం సమయంలో విద్యార్ధులకు అందిస్తున్న అల్పాహారాన్ని పరిశీలించిన అధికారులు.. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి.. మంచినీటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చెక్ చేశారు. ఫ్రిడ్జిలో నలుగు ఉండటాన్ని గుర్తించిన అధికారులు.. దీనిపై ఆరా తీశారు. లేడీస్ హాస్టల్లో విద్యార్ధినులకు అందించే ఆహారం ఎలా ఉందో ఒక నివేదికను అందించనున్నారు అధికారులు. ఈ రిపోర్ట్ ఆధారంగా వార్డెన్, మెస్ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకునే అవకాశముంది.

Also Read:  కలిసిరాని నేతలు.. రంగంలోకి జగన్

మరోవైపు వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థిని, విద్యార్థులకు మౌలిక సౌకర్యాల విషయంపై ప్రభుత్వ యంత్రాంగం దృష్టి కేంద్రీకరించింది. హాస్టళ్లలో నాణ్యమైన భోజనంతో పాటు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కల్పిస్తున్న వసతులను పరిశీలించేందుకు, స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు హాస్టళ్లను ఆకస్మిక తనిఖీలతో పాటు రాత్రి బసలు కూడా చేస్తున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×