E-Paper
Advertisement

Tirupati Laddu Row: తిరుమలలో భూమన హల్ చల్.. తప్పు చేయలేదనా? పాపాన్ని వదిలించుకోడానికా?

Tirupati Laddu Row: తిరుమలలో భూమన హల్ చల్.. తప్పు చేయలేదనా? పాపాన్ని వదిలించుకోడానికా?
Advertisement

Former TTD Chairman Bhoomana Karunakar Reddy Visits Tirumala: ప్రస్తుతం ఏపీలో తిరుపతి లడ్డూ వివాదంపై రాజకీయ దుమారం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలే కాదు.. దేశవ్యాప్తంగా కూడా ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. తమకు వెంటనే నివేదికను సమర్పించాలంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను నియమించింది. సిట్ విచారణ చేయనున్నది. అయితే, గత వైసీపీ ప్రభుత్వం.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మధ్య ఈ విషయమై రాజకీయ విమర్శల పరంపర కొనసాగుతుంది. లడ్డూ కల్తీ కావడానికి కారకులు మీరేనంటూ ప్రస్తుత ప్రభుత్వం.. లేదు లేదు మా పాలనలో అలాంటిదేమీ జరగలేదంటూ వైసీపీ నేతలు.. ఇలా వారు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.

Also Read: జగన్… సిట్‌తో పాపాల పుట్ట పగలడం ఖాయం: జీవీ ఆంజనేయులు

Advertisement

ఈ క్రమంలో టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సోమవారం తిరుమలను సందర్శించారు. నెయ్యి కల్తీలో తమ పాత్ర లేదని ప్రమాణం చేయడానికి ఆయన తిరుమలకు వెళ్లారు. పుష్కరిణిలో మునిగి ఆయన ప్రమాణం చేయనున్నారు. అయితే, ఈ క్రమంలో కరుణాకర్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఆ సమయంలో మీడియాతో మాట్లాడొద్దని అందులో పేర్కొన్నారు.

Also Read: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. లడ్డూ ప్రసాదాలపై అనుమానాలు వద్దు.. కల్తీ నెయ్యిపై టీటీడీ క్లారిటీ

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×