E-Paper
Advertisement

Chandrababu: రావణరాజ్యాన్ని అంతం చేసేందుకే బీజేపీతో పొత్తు.. చంద్రబాబు

Chandrababu: రావణరాజ్యాన్ని అంతం చేసేందుకే బీజేపీతో పొత్తు.. చంద్రబాబు
Advertisement
Chandrababu
Chandrababu

Chandrababu: బీజేపీతో పొత్తుపై టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రావణరాజ్యాన్ని అంతం చేసేందుకే టీడీపీ.. బీజేపీతో పొత్తు పెట్టుకుందని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సీఎం జగన్ ఎన్నికల్లో శవ రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. శవ రాజకీయాలను అడ్డం పెట్టుకుని జగన్ వస్తుంటే.. రాష్ట్ర భవిష్యత్ కోసం తాను నాయకులతో కలిసి వస్తే తప్పేముందని ప్రశ్నించారు. రామాయణంలో రావణుడ్ని చంపడానికి రాముడితో కలిసి.. వానరసైన్యం పనిచేసిందని గుర్తు చేశారు. చివరికి రాముడికి ఉడత కూడా సాయం చేసిందని వెల్లడించారు.

Advertisement

పల్నాడు జిల్లా క్రోసూరులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. అందుకే తాము బీజేపీతో పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఐదేళ్ల పాలన పీడకలలాంటినదని చంద్రబాబు వైసీపీ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: సినిమా విలన్‌ క్యారెక్టర్లు అన్నీ కలిపితే చంద్రబాబు.. జగన్‌

Advertisement

ప్రస్తుత ముఖ్యమంత్రి స్వార్థంకోసం పనిచేస్తుంటే.. టీడీపీ మాత్రం రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేసిందని వెల్లడించారు. ప్రస్తుత ఇసుకాసురలను బోన్ లో పెట్టి ఇసుకను పేదలకు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. 40 లక్షల భవన నిర్మాణ కార్మికులకు ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×