E-Paper
Advertisement

Nandyal Road Accident: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ముగ్గురు మృతి

Nandyal Road Accident: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ముగ్గురు మృతి
Advertisement

Nandyal Road Accident: ప్రస్తుత కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. అతివేగం ప్రమాదకరం అయినప్పటికి చాలా మంది వినకుండా ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు గాలలో కలిసిపోతున్నాయి. ప్రస్తుతం నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్యాపిలి మండలం పోదొడ్డి వద్ద ఇన్నోవా కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.

Also Read: మలేషియాలో తెలంగాణ వాసి మృతి, కడసారి చూపుకోసం కూతుళ్ల ఎదురుచూపు

Advertisement

విషయంలోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం తుంకూర్‌కు చెందిన ఆరుగురు స్నేహితులు కలసి శ్రీశైలం మల్లికార్జున స్వామి, మహానంది దర్శనానికి వెళ్లి తిరిగి కర్ణాటకకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్యాపిలి మండలం పోదుడి గ్రామం వద్ద ఇన్నోవా కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. కాగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. అక్కడి స్థానికులు వీరిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థాలనికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపగా మృతులు సంతోష్, లోకోష్, నవీన్‌గా గుర్తించారు. ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×