E-Paper
Advertisement

34 Crore Seized in AP: నోట్ల కట్టలు.. బంగారం.. లిక్కర్.. కేవలం 15 రోజులకే..!

34 Crore Seized in AP: నోట్ల కట్టలు.. బంగారం.. లిక్కర్.. కేవలం 15 రోజులకే..!
Advertisement
Elections Commission Seized 34 crore in Andhra Pradesh
Elections Commission Seized 34 crore in Andhra Pradesh

34 Crore Seized in Andhra Pradesh During the Elections 2024: ఎన్నికల సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఎత్తున నగదు, బంగారం పట్టుబడుతోంది. ఓ వైపు పోలీసుల తనిఖీలు, మరోవైపు స్పెషల్ స్క్యాడ్‌లను మొహరించినా డబ్బు అక్రమంగా చలామనీ అవుతోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నుంచి మార్చి చివరి నాటికి అంటే దాదాపు 15 రోజుల వ్యవధిలో 34 కోట్ల రూపాయలను సీజ్ చేసినట్టు ఏపీ ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్ మీనా తెలిపారు.

బుధవారం మీడియాతో మాట్లాడిన ఏపీ ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్ మీనా తనిఖీల్లో పట్టుబడిన వివరాలను వెల్లడించారు. కోడ్ వచ్చిన తరువాత చేపట్టిన తనిఖీల్లో 11 కోట్ల రూపాయలు పట్టుబడింది. పది కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం, వెండి వస్తువులు ఉన్నాయి. ఇదికాకుండా ఏడు కోట్ల మద్యం కూడా ఉందని తెలిపారు.

Advertisement

ఇప్పటివరకు 3300 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. సీ -విజిల్ యాప్ ద్వారా 5500 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో మతపరమైన ప్రచారాలు, నగదు, మద్యం ఇలా అనేక అంశాలు ఉన్నట్లు చెప్పుకొచ్చారు ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా. మరోవైపు కడప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లను సస్పెండ్ చేసినట్టు సమాచారం.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×