E-Paper
Advertisement

Doctor Family Died : కుటుంబాన్ని చంపి.. బెజవాడ శ్రీజ హాస్పిటల్స్ ఎండీ సూసైడ్..

Doctor Family Died : కుటుంబాన్ని చంపి.. బెజవాడ శ్రీజ హాస్పిటల్స్ ఎండీ సూసైడ్..
Advertisement

Doctor Family Died in Vijayawada : విజయవాడ నగరంలో విషాద ఘటన వెలుగుచూసింది. ఒక డాక్టర్ ఫ్యామిలీ మొత్తం అనుమానాస్పద రీతిలో మృతిచెందింది. శ్రీజ హాస్పిటల్స్ ఎండీ.. డాక్టర్ శ్రీనివాస్ తన కుటుంబంతో కలిసి గురునానక్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. ఆయన ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్. శ్రీనివాస్ (40) ఇంటి ఆవరణలో చెట్టుకు ఉరివేసుకున్నాడు.

ఆయన భార్య ఉషారాణి (36), పిల్లలు శైలజ (9), శ్రీహాన్ (5), శ్రీనివాస్ తల్లి రమణమ్మ (65) లను పీకకోసి చంపిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ నలుగురినీ హత్య చేసి ఆ తర్వాత సూసైడ్ చేసుకున్నాడా ? లేక వేరెవరైనా కుటుంబం మొత్తాన్నీ చంపారా ? సూసైడ్ అయితే.. శ్రీనివాస్ కు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా ? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. శ్రీజ ఆస్పత్రి యజమాని అయిన శ్రీనివాస్.. అప్పుల వల్ల ఆస్పత్రిని ట్రస్ట్ ఆస్పత్రికి లీజుకిచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆస్పత్రి పెట్టిన ఆయన.. నష్టాలు రావడం వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.

Advertisement

 

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×