E-Paper
Advertisement

Chandrababu: శిశుపాలుడు వంద పాపాలు చేస్తే.. జగన్ వెయ్యి పాపాలు చేశాడు: చంద్రబాబు

Chandrababu: శిశుపాలుడు వంద పాపాలు చేస్తే.. జగన్ వెయ్యి పాపాలు చేశాడు: చంద్రబాబు
Advertisement

 

వాలంటీర్లు తటస్థంగా ఉండండి. జనానికి అందుబాటులో ఉండండి. మేం అధికారంలోకి వచ్చాక వాలంటీర్లను తీసేసే ప్రసక్తే లేదు. ఎవర్ని అడిగి లక్షల కోట్ల అప్పులు చేశావు? మన ఆదాయం కంటే వడ్డీ ఎక్కువ కట్టాల్సి వస్తోంది. చివరకు ఎమ్మార్వో ఆఫీస్, కలెక్టరేట్, ఆస్పత్రులను కూడా తాకట్టు పెట్టాడు. ఇక తాకట్టుకు మిగిలింది జనం ఆస్తులే. సంపద సృష్టిస్తేనే సంక్షేమం చేయగలుగుతాం. టీడీపీ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందింది’ అని చంద్రబాబు అన్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×