E-Paper
Advertisement

IPS officers: ఏపీలో మరోసారి.. సీనియర్ ఐపీఎస్‌లకు స్థాన చలనం..

IPS officers: ఏపీలో మరోసారి.. సీనియర్ ఐపీఎస్‌లకు స్థాన చలనం..
Advertisement

IPS officers: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీనియర్ ఐపీఎస్‌లను ట్రాన్స్‌ఫర్ చేసింది. 16 మంది ఐపీఎస్ అధికారులను ఒకేసారి బదిలీలు చేసింది. సీఐడీ చీఫ్‌గా వినీత్ బ్రిజ్‌లాల్, ఇంటెలిజెన్స్ విభాగం ఐజీగా రామకృష్ణ నియమించింది.

నిఘా విభాగం ఎస్పీ అట్టాడ బాబూజీని అక్కడి నుంచి బదిలీ చేయలేదు. అలాగని పోస్టింగ్ ఇవ్వలేదు. పోలీసు ప్రధాన కార్యాలంలో రిపోర్టు చేయాలని మాత్రమే ఆదేశించింది. గత ఐదేళ్లు ఆయన నిఘా విభాగంలోనే ఉన్నారు.

Advertisement

ప్రొవిజెన్స్ అండ్ లాజస్టిక్స్ విభాగం ఐజీగా ఎం రవి ప్రకాష్‌ను నియమించింది. ఐపీఎస్ అధికారి దీపిక రిక్వెస్ట్ మేరకు ఆమెను కాకినాడ బెటాలియన్ కమాండెంట్‌గా బదిలీ చేసింది ప్రభుత్వం. ఆమె భర్త విక్రాంత్ పాటిల్ కాకినాడ ఎస్పీగా ఉన్నారు. చానాళ్లుగా వెయిటింగ్‌లో ఉన్న మేరీ ప్రశాంతిని విశాఖ డీసీపీగా నియమించింది.

కొన్ని నెలలుగా వెయిటింగ్‌లో ఉన్న అమ్మిరెడ్డి, విజయరావు, ఎస్పీలు సిద్ధార్థ కౌశల్, మేరీ ప్రశాంతి, రాధిక అరిఫ్ హఫీజ్, తిరుమలేశ్వర్ రెడ్డలకు వివిధ విభాగాల్లో పోస్టింగులు ఇచ్చింది. వీరిలో అమ్మిరెడ్డి, విజయరావు, తిరుమలేశ్వర్ రెడ్డి, అరిఫ్ హఫీజ్ లు వైసీపీకి అనుకూలంగా పనిచేశారనే ఆరోపణలు లేకపోలేదు.

Advertisement

ALSO READ: సరిపోతుందా శనివారం, తేడా వస్తే మక్కెలిరగ దీస్తా.. డిక్లరేషన్ మాటేంటి?

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×