E-Paper
Advertisement

Bus Accident : ఘోర బస్సు ప్రమాదం.. మహిళ సజీవదహనం..

Bus Accident : జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి 10 బెటాలియన్ సమీపంలో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది . బోల్తా పడిన వేంటనే బస్సులో మంటలు చెలరేగాయి. ఘటనలో ఓ మహిళ ప్రయాణికురాలు బస్సులోనే సజీవదహనం అయింది. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వా ఆసుపత్రి‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Bus Accident : ఘోర బస్సు ప్రమాదం.. మహిళ సజీవదహనం..
Advertisement

Bus Accident : జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి 10 బెటాలియన్ సమీపంలో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది . బోల్తా పడిన వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. ఘటనలో ఓ మహిళ ప్రయాణికురాలు బస్సులోనే సజీవదహనం అయింది. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వా ఆసుపత్రి‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకుచ్చారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందా? లేదంటే షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు . ప్రమాదంలో బస్సు పూర్తిగా మంటల్లో దగ్ధం అయింది. ప్రమాదానికి గురైన బస్సు జగన్ ట్రావెల్స్ వోల్వో బస్సు‌గా పోలీసులు గుర్తించారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×