E-Paper
Advertisement

Yamini Krishnamurthy passes away: ప్రముఖ భరత నాట్య నృత్యకారిణి యామినీ కన్నుమూత

Yamini Krishnamurthy passes away: ప్రముఖ భరత నాట్య నృత్యకారిణి యామినీ కన్నుమూత
Advertisement

Yamini Krishnamurthy passes away: ప్రముఖ భరతనాట్య, కూచిపూడి నరక్తిగా పేరుగాంచిన యామినీ కృష్ణమూర్తి కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో గత కొద్దిరోజులుగా బాధపడుతున్న ఆమె.. డిల్లీలో ఉన్న ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. యామినీ కృష్ణమూర్తి.. ఏపీలోని మదనపల్లెలో 1940లో జన్మించారు. 1968లో పద్మశ్రీ అవార్డు, 2001లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ అవార్డులతో కేంద్రప్రభుత్వం యామినీని ఘనంగా సత్కరించింది. గతంలో టీటీడీ ఆస్థాన నర్తకిగా కూడా యామినీ సేవలందించారు.

Also Read: నంద్యాలలోని ఓ స్కూల్‌లో పుడ్ పాయిజన్.. 100 మంది విద్యార్థులకు అస్వస్థత

Advertisement

అదేవిధంగా ఢిల్లీలో ‘యామినీ స్కూల్ ఆఫ్ డ్యాన్స్’ ను స్థాపించి ఎంతోమంది యువతకు భరత నాట్యం, కూచిపూడి నృత్యంలో శిక్షణ కూడా ఇచ్చారు. ఏ ప్యాషన్ ఫర్ డ్యాన్స్ అనే పుస్తకాన్ని కూడా యామినీ రచించారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×