E-Paper
Advertisement

MLC Bharat : అమ్మకానికి TTD దర్శన సిఫారసు లేఖలు.. వైసీపీ ఎమ్మెల్సీ భరత్ పై కేసు

MLC Bharat : అమ్మకానికి TTD దర్శన సిఫారసు లేఖలు.. వైసీపీ ఎమ్మెల్సీ భరత్ పై కేసు
Advertisement

Case Filed on MLC Bharath : తిరుమల తిరుపతి దేవస్థానంలో కొలువై ఉన్న శ్రీనివాసుడిని దర్శించుకోవాలంటే గంటలతరబడి వేచి ఉండక తప్పదు. రూ.300 టికెట్లు తీసుకుని వెళ్లినా.. రద్దీ ఎక్కువగా ఉంటే కొంతసమయం పడుతుంది. కొందరు పలుకుబడి ఉన్నవారు స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి సిఫారసు లేఖలు తీసుకుని దర్శనానికి వెళ్తుంటారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రుల నుంచి దర్శనానికి సిఫారసు లేఖలు తీసుకుని వెళ్తే.. వారికి దర్శనం త్వరగా జరుగుతుంది.

అయితే.. పదవిని అడ్డంపెట్టుకున్న గుంటూరు వైసీపీ ఎమ్మెల్సీ.. సిఫారసు లేఖలు, తోమాల సేవలకు భక్తుల నుంచి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. సిఫారసు లేఖలు, తోమాల సేవకు రూ.2.8 లక్షలు వసూలు చేసినట్లు ఎమ్మెల్సీ భరత్ పై ఆరోపణలు వెల్లువెత్తాయి. టీడీపీ నేత చిట్టిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. అరండల్ పేట పోలీసులు ఎమ్మెల్సీ భరత్, అతని పీఏ మల్లిఖార్జునపై కేసు నమోదు చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×