E-Paper
Advertisement

Amaravati: ఫస్ట్ శాలరీ తీసుకున్న ఏపీ మంత్రి.. ఆ వెంటనే అమరావతికి విరాళంగా ఇస్తూ..

Amaravati: ఫస్ట్ శాలరీ తీసుకున్న ఏపీ మంత్రి.. ఆ వెంటనే అమరావతికి విరాళంగా ఇస్తూ..
Advertisement

Amaravati: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విరాళం అందజేశారు. తన మొదటి జీతాన్ని రాజధాని నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు రూ. 3,01,116ను చెక్కు రూపంలో ఆయన అందజేశారు. ఈ చెక్కును సచివాలయంలో సోమవారం సీఎం చంద్రబాబును కలిసి అందజేశారు. అనంతరం మంత్రిని చంద్రబాబు అభినందించారు.

మరో విషయమేమంటే.. వచ్చే ఐదేళ్లలో ఏపీని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దేందుకు కృష్టి చేస్తున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. క్రీడాశాఖలో సమస్యలు సహా అభివృద్ధి కోం తీసుకోవాల్సిన పలు చర్యలపై అధికారులు ఈ సందర్భంగా ప్రజెంటేషన్ ఇచ్చారు.

Advertisement

Also Read: అన్న క్యాంటీన్ల ప్రారంభానికి ముహర్తం ఫిక్స్.. ఏ రోజున అంటే..?

ఇదిలా ఉంటే.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కేంద్రమంత్రితో చర్చించారు. కేంద్ర ప్రభుత్వ పథాకలకు మార్జిన్ గ్రాంట్లు, గత ప్రభుత్వ హయాంలో వినియోగించుకోని నిధులకు సంబంధించినటువంటి విషయాలపైనా వారు చర్చలు జరిపారు. ఈ భేటీలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలుతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×