E-Paper
Advertisement

AP Legislative Council Election: ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు.. రేపే నామినేషన్

AP Legislative Council Election: ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు.. రేపే నామినేషన్
Advertisement

AP Legislative Council Elections(Political news in AP): ఏపీలో ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేయనున్న ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. టీడీపీ నేత సి. రామచంద్రయ్య, జనసేన నేత పిడుగు హరిప్రసాద్ పేర్లను ఏపీ అధికార కూటమి ఖరారు చేసింది. ఈ ఇరువురు నేతలు మంగళవారం నామినేషన్ వేయనున్నట్లు కూటమి తెలిపింది.

కాగా, హరిప్రసాద్ పవన్ కల్యాణ్ కు రాజకీయ కార్యదర్శిగా పనిచేశారు. అదేవిధంగా ఆయనకు పలు మీడియా సంస్థలలో పని చేసిన అనుభవం ఉంది.

Advertisement

Also Read: పోలీసులపై మంత్రి భార్య దురుసు ప్రవర్తన.. చంద్రబాబు సీరియస్

ఇటు సి. రామచంద్రయ్య టీడీపీలో సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతున్నారు. మంత్రిగా, ఎంపీగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగానూ రామచంద్రయ్య పని చేశారు. ఆ తరువాత చిరంజీవి ప్రజారాజ్యం, కాంగ్రెస్ పార్టీలోనూ పని చేశారు. 2018లో వైసీపీలో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, 2023 డిసెంబర్ లో వైసీపీకి గుడ్ బై చెప్పి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×