E-Paper
Advertisement

AP high court : చంద్రబాబు నివాసం, టీడీపీ ఆఫీసుపై దాడి కేసు.. వైసీపీ నేతలకు హైకోర్టు షాక్

AP high court : చంద్రబాబు నివాసం, టీడీపీ ఆఫీసుపై దాడి కేసు.. వైసీపీ నేతలకు హైకోర్టు షాక్
Advertisement

AP High Court: టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ నేతలకు ఊహించని షాక్ తగిలింది. ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించడంతో.. వైసీపీ నేతలకు చుక్కెదురైంది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది.

వైసీపీ నేతలైన దేవినేని అవినాష్, నందిగం సురేష్, అప్పిరెడ్డి తదితరులు ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా.. వాటన్నింటినీ ఏపీ హైకోర్టు తిరస్కరించింది. ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చేవరకూ.. తమను అరెస్ట్ చేయకుండా ఆదేశాలైనా ఇవ్వాలని వైసీపీ నేతల తరఫు న్యాయవాది కోర్టును కోరగా.. అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వవద్దని టీడీపీ తరపు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అరెస్టుపై ఆదేశాలు ఇవ్వడంపై మధ్యాహ్నం తుది నిర్ణయం రానుంది.

Advertisement

Also Read: కృష్ణమ్మ నుంచి బెజవాడను రక్షించిన ఆ వాల్ ను కట్టింది చంద్రబాబేనా ? జగనా ? అసలు నిజం ఏంటి ?

మరోవైపు నేటి సీఎం, నాటి ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు నివాసంపై దాడి జరిగిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కు సైతం ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ముందస్తు బెయిల్ కోసం.. హైకోర్టులో పిటిషన్ వేయగా.. దానిని కూడా కోర్టు తిరస్కరించింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×