E-Paper
Advertisement

Ananthapur : తమ్ముడిని నరికిన అన్న.. అనంతపురం జిల్లాలో విషాదం..

Ananthapur : తమ్ముడిని నరికిన అన్న.. అనంతపురం జిల్లాలో విషాదం..
Advertisement

Ananthapur : తమ్ముడిని అన్న గొడ్డలి తో నరికి చంపాడు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా శెట్టూరు మండలం కనకూరులో చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన కృష్ణమూర్తి అనే వ్యక్తి గురువారం రాత్రి నిద్రిస్తుండగా తన సొంత అన్న రవికుమార్ గొడ్డలితో నరికేశాడు. ఈ ఘటనలో తమ్ముడు కృష్ణమూర్తి ప్రాణాలు కోల్పోయాడు.

హత్య అనంతరం శెట్టూరు పోలీస్ స్టేషన్ లో నిందితుడు రవికుమార్ లొంగిపోయాడు. అన్నదమ్ముల మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు. బుధవారం సెల్ ఫోన్ విషయంలో కొట్టుకున్నారని ఆ కోపంతో చంపాడని చుట్టుపక్కల వారు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×