E-Paper
Advertisement

File found in the Trash: చెత్త కుప్పలో ప్రభుత్వ దస్త్రాలు.. మీడియా వెళ్లేసరికి మాయం!

File found in the Trash: చెత్త కుప్పలో ప్రభుత్వ దస్త్రాలు.. మీడియా వెళ్లేసరికి మాయం!
Advertisement

File found in the Trash: చెత్త కుప్పలో ప్రభుత్వ దస్త్రాలు కనిపించిన సంఘటన ఏపీలో కలకలం రేపింది. విషయం బయటకు తెలియడంతో వాటిని ఎవరో మాయం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఫైల్స్ విషయంలో ఈ విధంగా నిర్లక్ష్యం వహిస్తారా? అంటూ ఫైరవుతున్నారు.

Also Read: కనువిందు చేస్తున్న కృష్ణమ్మ.. శ్రీశైలంలో పర్యాటకుల సందడి

Advertisement

ఇందుకు సంబంధించి ఇతర మీడియా కథనాల్లో వచ్చిన వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరు పశ్చిమ తహశీల్దార్ కార్యాలయం వద్ద చెత్తలో ప్రభుత్వ ఫైల్స్ కనిపించాయి. అయితే, ఇందుకు సంబంధించి సమాచారం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకునేలోపే వాటిని ఎవరో మాయం చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మార్వో అక్కడికి వెళ్లి తనిఖీ చేశారు. సీసీ ఫుటేజీని పరిశీలించిన తరువాత వివరాలు వెల్లడిస్తామన్నారు. అదేవిధంగా పోలీసులు కూడా అక్కడికి చేరుకుని పరిశీలించినట్లు తెలుస్తోంది.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×