E-Paper
Advertisement

Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌కు భారీ షాక్.. పోలీసులు మరోసారి నోటీసులు

Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌కు భారీ షాక్.. పోలీసులు మరోసారి నోటీసులు
Advertisement

Gorantla Madhav: వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు విజయవాడ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. మైనర్ బాలికల పేర్లు వెల్లడించిన కేసులో విచారణ నిమిత్తం ఈ నెల 18వ తేదీన విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆ నోటీసులలో స్పష్టంగా పేర్కొన్నారు.

ఓ మీడియా సమావేశంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు ఈ కేసు నమోదుకు దారితీశాయి. మైనర్ బాలికల వివరాలను ఆయన బహిరంగంగా వెల్లడించడంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై గతంలోనే వాసిరెడ్డి పద్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

ఇప్పటికే ఈ అంశంపై గోరంట్ల మాధవ్ తన వివరణను తెలియజేశారు. అంతేకాకుండా.. గతంలో కూడా విజయవాడ పోలీసులు నిర్వహించిన విచారణకు ఆయన ఒకసారి హాజరయ్యారు. అయినప్పటికీ, తాజాగా మరోసారి నోటీసులు జారీ చేయడంపై రాజకీయ వర్గాలలోనూ, ప్రజల్లోనూ తెగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఒకసారి విచారణకు హాజరైనప్పటికీ.. మళ్లీ నోటీసులు ఇవ్వడం వెనుక కారణాలపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ: Witness Cold Wave: రాష్ట్రంలో భీకరమైన చలిగాలులు.. ఈ సమయంలో అసలు బయటకు వెళ్లొద్దు.. జాగ్రత్త!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×