E-Paper
Advertisement

Visakhapatnam: విశాఖలో డ్రగ్స్ కలకలం..అడ్డంగా బుక్కయిన వైసీపీ కొండా రెడ్డి

Visakhapatnam: విశాఖలో డ్రగ్స్ కలకలం..అడ్డంగా బుక్కయిన వైసీపీ కొండా రెడ్డి
Advertisement

Visakhapatnam: విశాఖలో డ్రగ్స్ కలకలం రేపుతుంది. టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డాడు ఓ వ్యక్తి. దురంతో ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో చరణ్ అనే వ్యక్తి అనుమాన స్పదంగా కనిపించాడు. దీంతో అతన్ని తనిఖీ చేశారు. ఈ క్రమంలో అతని దగ్గర నుండి 36 LICT బ్లాట్స్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వారి శైలిలో ప్రశ్నించగా.. ఈ డ్రగ్స్‌ను వశాఖకు చెందిన వైసీపీ స్టూడెంట్ వింగ్, విశాఖ అధ్యక్షుడు కొండారెడ్డి కోసం తీసుకొని వెళ్తున్నట్టు తెలిపాడు.దీంతో వెంటనే టాస్క ఫోర్స్ , ఈగల్ టీం కొండారెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ఆయన్ను విచారణ చేస్తున్నట్టు సమాచారం.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×