E-Paper
Advertisement

AP News: 15 మందితో కలిసి.. భర్తను కిడ్నాప్ చేసిన భార్య, ఎందుకంటే?

AP News:  15 మందితో కలిసి.. భర్తను కిడ్నాప్ చేసిన భార్య, ఎందుకంటే?
Advertisement

AP News: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలంలోని NGO కాలనీలో వింత ఘటన చోటుచేసుకుంది. పరాయి స్త్రీలతో సన్నిహితంగా ఉంటున్నాడనే అనుమానంతో భర్తని కిడ్నాప్ చేయించింది ఓ భార్య. తల్లిదండ్రుల సమాచారం ప్రకారం.. తిరుచానూరు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మంజులాకు రైల్వే ఉద్యోగి ప్రవీణ్‌కు వివాహం జరిగింది. పెళ్లయిన దగ్గర నుంచి భార్యాభర్తల మధ్య తరచు గొడవలు జరుగుతుండేవి. వేరువేరు ప్రాంతాల్లో ఉద్యోగం చేయడం వల్ల మనస్పర్థలు పెరిగి ప్రవీణ్ పై మంజులాకు అనుమానం మెుదలైంది. ప్రవీణ్ మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడన్న అనుమానంతో.. 15 మందితో కలిసి భర్తను, ఇంటిలో పనిచేసే పనిమనిషిని కిడ్నాప్ చేసింది. ఆపేందుకు ప్రయత్నించిన ప్రవీణ్ తల్లిదండ్రులపై దాడి చేసింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×