E-Paper
Advertisement

Cotton Farmers: రైతులకు సర్కార్ గుడ్ న్యూస్ .. పత్తి కొనుగోలు ఎప్పుడంటే..!

Cotton Farmers: రైతులకు సర్కార్ గుడ్ న్యూస్ .. పత్తి కొనుగోలు ఎప్పుడంటే..!
Advertisement

Telangana: తెలంగాణ ప్రభుత్వం పత్తి రైతులకు శుభ వార్త తెలిపింది. దీపావళి పండుగ తర్వాత.. నవంబర్ మెుదటి వారంలో పత్తి కొనుగోలు ప్రారంభిస్తామని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతులు.. 43.29 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. అయితే ఈ సీజన్లో సుమారు 24.7 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి అయినట్టు అధికారులు అంచనావేస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం 342 పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా కపాస్ కిసాన్ అనే యాప్ ను అందుబాటులోకి తీసుకు వచ్చి.. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×