E-Paper
Advertisement

Road Accident: తమిళనాడులో ఘోరం.. రెండు బస్పులు ఢీ.. స్పాట్లోనే 7 మంది..

Road Accident: తమిళనాడులో ఘోరం.. రెండు బస్పులు ఢీ.. స్పాట్లోనే 7 మంది..
Advertisement

Road Accident: తమిళనాడు శివగంగైలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ప్రభుత్వ బస్సులు ఢీ కొన్న ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 40 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక అధికారులు వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి తక్షణ చికిత్స అందిస్తున్నారు. స్థానికులు ఫిర్యాదుతో ప్రమాద స్థలానికి పోలీసులు మరియు రక్షణ బృందాలు చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు తెలిపారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

 

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×