E-Paper
Advertisement

Keesara House Owner: హిజ్రాలను ఉరికించి ఉరికించి ఎందుకు కొట్టానంటే ..

Keesara House Owner: హిజ్రాలను ఉరికించి ఉరికించి ఎందుకు కొట్టానంటే ..
Advertisement

 

Advertisement

Keesara House Owner:  కీసర మండలం చీర్యాల్‌లో సదానందం అనే వ్యక్తి 8వ తేదీన తన కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశాడు. 9వ తేదీన సదానందం ఇంటికి హిజ్రాలు వెళ్లారు. లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంత ఇచ్చుకోలేనని సదానందం రిక్వెస్ట్‌ చేసినప్పటికి వినిపించుకోకుండా అక్కడే ఆందోళన చేశారు. ఆ కోపంలో హిజ్రాలపై సదానందం దాడికి యత్నించాడు. అలాఅక్కడి నుంచి వెళ్లిన హిజ్రాలు.. ఈ సారి మూడు ఆటోల్లో ఫైటింగ్ కు వచ్చేశారు. సదానందాన్ని ఒంటరిగా దొరికించుకొని చితకబాదారు. కర్రలతో దాడి చేశారు. దాడిలో సదానందం తలకు తీవ్ర గాయమైంది. బాధితుడు కీసర పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×