E-Paper
Advertisement

Warangal: విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. స్కూళ్లు, కాలేజీలు బంద్

Warangal: విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. స్కూళ్లు, కాలేజీలు బంద్
Advertisement

Warangal: హనుమకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థి సంఘాల దాడి నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బంద్ పాటిస్తున్నాయి ప్రైవేట్ విద్యాసంస్థలు. ఈ సందర్భంగా ప్రయివేట్ స్కూల్స్, కాలేజీ యాజమాన్యాలు, ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్నారు. భారీ ర్యాలీగా తరలివచ్చి కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి సంఘాల నుండి తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. స్మైల్ డీ.జీ స్కూల్ యాజమాన్యంపై దాడికి పాల్పడిన విద్యార్థి సంఘాల నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేస్తున్నారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×