E-Paper
Advertisement

Sharmila: కలిసి పోరాడుదాం.. బండి సంజయ్, రేవంత్‌రెడ్డిలకు షర్మిల ఫోన్..

Sharmila: కలిసి పోరాడుదాం.. బండి సంజయ్, రేవంత్‌రెడ్డిలకు షర్మిల ఫోన్..
Advertisement

Sharmila: కేసీఆర్ మెడలు వంచాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిలకు ఫోన్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలపై కలిసి పోరాడుదామని వారిని కోరారు. ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేద్దామని.. దాని ద్వారా కేసీఆర్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి నిరుద్యోగులకు న్యాయం జరిగేలా చేద్దామని అన్నారు.

ప్రగతి భవన్ మార్చ్ పిలుపునిద్దామని రేవంత్ రెడ్డి, సంజయ్‌లను కోరారు. కేసీఆర్ మెడలు వంచాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని.. కలిసి పోరాటం చేయకపోతే ప్రతిపక్షాలను తెలంగాణలో బతకనివ్వరని వెల్లడించారు.

Advertisement

ఇక షర్మిల ఫోన్‌కు బండి సంజయ్ సానుకూలంగా స్పందించారు. త్వరలో సమావేశమవుదామని షర్మిలతో చెప్పారు. ఉమ్మడి పోరాటానికి పూర్తి మద్ధతు ఇస్తున్నట్లు వెల్లడించారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం పార్టీలో చర్చించినాకే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×