E-Paper
Advertisement

Secunderabad: అదనపు కట్నం కోసం భర్త వేధింపులు.. పిల్లలతో సహా 8వ అంతస్తు నుంచి దూకి భార్య సూసైడ్..

Secunderabad: అదనపు కట్నం కోసం భర్త వేధింపులు.. పిల్లలతో సహా 8వ అంతస్తు నుంచి దూకి భార్య సూసైడ్..
Advertisement
double bed room house

Secunderabad news today telugu(TS news updates): సైకో భర్త వేధింపులు భరించలేకపోయింది. అందంగా లేవని అవమానించేవాడు. అదనపు కట్నం తీసుకురావాలని టార్చర్ చేసేవాడు. అప్పటికే ఇద్దరు కవల పిల్లలు ఉన్నా.. తీరు మారలేదు. అల్లుడి బలవంతంతో.. తాముంటున్న ఫ్లాట్ రాసిచ్చారు ఆమె పేరెంట్స్. అయినా, ఆ శాడిస్ట్ హజ్బెండ్ ధన దాహం తీరనేలేదు. మరిన్ని డబ్బుల కోసం మరింతగా వేధించాడు.

ఇక తట్టుకోలేకపోయింది ఆ భార్య. అత్తింటి నుంచి పుట్టింటికి వచ్చేసింది. తాను బతకలేనంటూ.. 8వ అంతస్తు నుంచి పిల్లలను కిందకు తోసేసింది. ఆ తర్వాత తానూ బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

Advertisement

సికింద్రబాద్, బన్సీలాల్‌పేట్‌లోని డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల సముదాయంలో జరిగిందీ దారుణ ఘట. సమాచారం అందుకున్న పోలీసులు.. తల్లి, పిల్లల మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×