E-Paper
Advertisement

Cyber ​​scam: 32 మంది డాక్టర్లను బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాళ్లు

Cyber ​​scam: 32 మంది డాక్టర్లను బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాళ్లు
Advertisement

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 32 మంది డాక్టర్లను బురిడీ కొట్టించారు సైబర్‌ కేటుగాళ్లు. డాక్టర్లను టార్గెట్‌ చేసి వంద కోట్లు కొల్లగొట్టారు. వరంగల్‌లో జరిగిన ఈ మోసం సంచలనం సృష్టిస్తోంది.

పెట్టుబడులతో భారీ లాభాలంటూ డాక్టర్లపై వల విసిరారు సైబర్‌ నేరగాళ్లు. MONARCH FIN యాప్ ద్వారా.. డబ్బులు పెట్టుబడి పెట్టాలని కోరారు కేటుగాళ్లు. సైబర్ వలలో చిక్కుకుని.. కోట్లకు కోట్లు సమర్పించుకున్నారు డాక్టర్లు. ఒక్కో డాక్టర్‌ నుంచి దాదాపు రూ.3 కోట్ల చొప్పున వసూలు చేశారు.
ఇప్పటి వరకూ 32 మంది డాక్టర్లు వలలో పడ్డట్లు పోలీసులు గుర్తించారు.

Advertisement

ఇటీవలే హైదరాబాద్‌లో రూ.14 కోట్లకు పైగా ఇలానే నష్టపోయారు డెంటల్ డాక్టర్‌. వరంగల్‌లో ఏకంగా 32 మంది డాక్టర్లు మోసపోవడం.. సంచలనం సృష్టిస్తోంది. పరువు పోతుందన్న భయంతో.. సైబర్ మోసంపై మాట్లాడడానికి వెనుకడుగు వేస్తున్నారు డాక్టర్లు.

Advertisement

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×