E-Paper
Advertisement

Sangareddy : పగలు ప్రిన్సిపాల్.. రాత్రి కాలేజీలోనే బార్..

Sangareddy : పగలు ప్రిన్సిపాల్.. రాత్రి కాలేజీలోనే బార్..
Advertisement
sangareddy

Sangareddy : పగలైతే పంతులు, రాత్రి తాగుబోతు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో ఓ ప్రిన్సిపాల్‌ తాగుబోతు వ్యవహారం కలకలం రేపుతోంది. అదేదో అతని పర్సనల్‌ లైఫ్‌ అనుకుంటే సరే.. కానీ, ఈయన గారు ఏకంగా కాలేజీనే బార్‌గా మార్చేస్తున్నారు. జోగిపేట ప్రభుత్వ PG కాలేజ్ ఇంచార్జి ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ప్రవీణ్ అర్థరాత్రి అయితే చాలు స్నేహితులతో కాలేజ్‌లోకి ఎంటర్‌ అవుతున్నాడు. ఇంకేముంది చదువుల నిలయంలో బార్‌ ఓపెన్‌ చేస్తున్నాడు. పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ పూటుగా మద్యం తాగేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Advertisement

ప్రవీణ్ మాత్రం ఆ ఫోటోలు తనవి కాదని.. తాను కాలేజీ భవనంలో మద్యం తాగలేదని బుకాయిస్తున్నాడు. ఫోటోలను మార్ఫింగ్‌ చేశారని చెబుతున్నాడు. దీనిపై స్థానికులు మండిపడుతున్నారు. అబ్బో ఈయనో సెలబ్రిటీ.. అతని ఫోటోలు మార్ఫింగ్‌ చేశారా అని నిలదీస్తున్నారు. మరోవైపు ఎప్పుడూ మద్యం మత్తులో ఉంటున్న ఇంచార్జి ప్రిన్సిపాల్‌ విద్యార్థులతోనూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×